ఏపీలో ఈఎస్ఐ స్కామ్ వ్యవహారంలో టీడీపీ నేత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు ని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి బొత్సా సత్యన్నారాయణ తాజాగా స్పందించారు. ఈఎస్ఐ కుంభకోణంలో జరిగిన అవినీతిలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లకు వాటా ఉందని అందుకే అసలు విషయం పక్కన పెట్టి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AuSPfJ
అబద్ధాల శాఖకు బొత్సా మంత్రి .. నాడు జగన్ ను తిట్టిన నోటితోనే నేడిలా : మాజీ మంత్రి చినరాజప్ప కౌంటర్
Related Posts:
మరో అల్పపీడనం, భారీ వర్షాలు - సీఎం కేసీఆర్ వార్నింగ్ - వరంగల్కు మంత్రి కేటీఆర్‘‘గడిచిన నాలుగైదురోజుల వర్షానికి రాష్ట్రంలోని చెరువులు, జలాశయాలకు వరద పోటెత్తింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ రాబోయే నాలుగు రోజులు చ… Read More
బిగ్ ట్విస్ట్... 'షాహీన్బాగ్' ఆందోళనలు బీజేపీ ప్లానే... ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు...కరోనా వైరస్కు ముందు పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సీఏఏ వ్యతిరేక,అనుకూల వర్గాలుగా దేశంలోని రాజకీయ పార్టీలు,ప… Read More
జమ్మూకాశ్మీర్లో మళ్లీ అలజడి - సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడిఆర్టికల్ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయి, ఇండియాలో పూర్తిగా విలీనమైపోయిన జమ్మూకాశ్మీర్ లో ఏడాది తర్వాత మళ్లీ అలజడి నెలకొంది. సోమవారం సీఆర్పీఎ… Read More
మోడీ స్వాతంత్ర్య దినోత్సవ స్పీచ్ ఎఫెక్ట్: భారత్తో కలిసి పనిచేస్తామంటూ చైనా శాంతి మంత్రంబీజింగ్: ఇటీవల సరిహద్దులో ఉద్రిక్తలకు కారణమైన చైనా ఇప్పుడు శాంతి పాట పాడుతోంది. ఇందుకు ఆగస్టు 15న ఎర్రకోట వేదిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసం… Read More
విషాదం: కృష్ణా నదిలో పుట్టి మునిగి.. నలుగురు గల్లంతుహైదరాబాద్: నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురంక… Read More
0 comments:
Post a Comment