Monday, August 17, 2020

మోడీ స్వాతంత్ర్య దినోత్సవ స్పీచ్ ఎఫెక్ట్: భారత్‌తో కలిసి పనిచేస్తామంటూ చైనా శాంతి మంత్రం

బీజింగ్: ఇటీవల సరిహద్దులో ఉద్రిక్తలకు కారణమైన చైనా ఇప్పుడు శాంతి పాట పాడుతోంది. ఇందుకు ఆగస్టు 15న ఎర్రకోట వేదిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగమే కారణం కావడం గమనార్హం. పరోక్షంగా చైనా, పాకిస్థాన్ దేశాలకు మోడీ తన ప్రసంగంలో హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g9SrBL

Related Posts:

0 comments:

Post a Comment