Monday, June 15, 2020

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. నిజామాబాద్ అర్బన్ గణేశ్ గుప్తాకు పాజిటివ్.. ఆ కాంటాక్ట్ వల్లే?

లాక్ డౌన్ సడలింపుల తర్వాత కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు పాటించని కారణంగా ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా మహమ్మారి కాటుకు గురవుతున్నారు. ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు వైరస్ సోకగా.. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YFRhY6

Related Posts:

0 comments:

Post a Comment