Monday, August 17, 2020

బిగ్ ట్విస్ట్... 'షాహీన్‌బాగ్' ఆందోళనలు బీజేపీ ప్లానే... ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు...

కరోనా వైరస్‌కు ముందు పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సీఏఏ వ్యతిరేక,అనుకూల వర్గాలుగా దేశంలోని రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు,మేదావుల ప్రజల మధ్య స్పష్టమైన చీలిక కనిపించింది. కరోనా వైరస్ వ్యాప్తితో నెమ్మదిగా ఆ సమస్య తెరమరుగైంది. సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్ ఆందోళనల్లో పాల్గొన్న ముగ్గురు కీలక సామాజిక కార్యకర్తలు తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/322SJFx

Related Posts:

0 comments:

Post a Comment