‘‘గడిచిన నాలుగైదురోజుల వర్షానికి రాష్ట్రంలోని చెరువులు, జలాశయాలకు వరద పోటెత్తింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ రాబోయే నాలుగు రోజులు చాలా ముఖ్యం. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం, అల్పపీడనానికి అనుబంధంగా 5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/347bGcY
Monday, August 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment