Tuesday, June 16, 2020

అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లుల ఆమోదం- రేపు మండలికి...

ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లులను అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. గతంలో ఇవే బిల్లులను సుదీర్ఘంగా చర్చించి ఆమోదించినందున, ఈసారి ఎలాంటి చర్చ లేకుండానే వీటికి ఆమోద ముద్ర వేసింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకు మందు గవర్నర్ ప్రసంగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37AIgDQ

Related Posts:

0 comments:

Post a Comment