ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లులను అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. గతంలో ఇవే బిల్లులను సుదీర్ఘంగా చర్చించి ఆమోదించినందున, ఈసారి ఎలాంటి చర్చ లేకుండానే వీటికి ఆమోద ముద్ర వేసింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకు మందు గవర్నర్ ప్రసంగం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37AIgDQ
అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లుల ఆమోదం- రేపు మండలికి...
Related Posts:
నిద్రను సైతం త్యాగం: సోషల్ మీడియాపై స్టూడెంట్ కామెంట్స్: నిజంగా లక్కీ: విద్యార్థులతో మోడీన్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కొందరు ఎంపిక చేసిన విద్యార్థులతో ఫోన్లో సంభాషించారు. వారి… Read More
కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..అణు బాంబులతో సావాసం చేస్తుంటాడు.. శత్రుదేశాలను ధ్వంసం చేయడానికి తీరొక్క క్షిపణులు తయారు చేశాడు.. కానీ సొంత దేశంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో మాత్రం పూర… Read More
కరోనా పడగనీడ: మరోసారి 50 వేలకు చేరువగా: 32 వేలను దాటిన మరణాలున్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి కొద్దిరోజులుగా దేశవ్య… Read More
కరోనా టెస్టు భయంతో కారు రాంగ్ టర్న్.. వాగులో గర్భిణి గల్లంతు.. కొద్ది దూరంలో తుంగభద్ర..తీవ్ర ఉత్కంఠఆమెది కడప జిల్లా పొద్దుటూరు.. అతనిది హైదరాబాద్.. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా బెంగళూరులో పనిచేస్తున్నారు.. ఏడాది కిందటే పెళ్లైంది.. ఆమె ఇప్పుడు గర్భ… Read More
కరోనాపై యుద్ధంలో మన అస్త్రాలు అవే: లెమన్ గ్రాస్.. డ్రాగన్ ఫ్రూట్: వాజ్పేయి మాటలతో: మోడీన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా… Read More
0 comments:
Post a Comment