న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కొందరు ఎంపిక చేసిన విద్యార్థులతో ఫోన్లో సంభాషించారు. వారి అభిరుచులను తెలుసుకున్నారు. లక్ష్యాన్ని అందుకోవడానికి అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడే సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోగలమని ప్రధాని వారికి సూచించారు. హర్యానాలోని పానిపట్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EnKNXt
నిద్రను సైతం త్యాగం: సోషల్ మీడియాపై స్టూడెంట్ కామెంట్స్: నిజంగా లక్కీ: విద్యార్థులతో మోడీ
Related Posts:
వెంటపడిందని పెళ్లి చేసుకున్నాడు..! జైలులో పెట్టిన పోలీసులు..!!హైదరాబాద్ : ఆ యువకుడికి పెళ్లైన ఆనందం ఎంతసేపూ నిలవలేదు. విదేశీ వనితను పెళ్లి చేసుకున్నందుకు ఆ యువకుడి సంతోషం కొద్ది రోజుల్లోనే ఆవిరైంది. బతుకు దెరువు … Read More
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా..! రాహుల్ స్పూర్తితో పనిచేస్తానన్న రేవంత్రెడ్డి.హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసేకున్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లో అలాంటి పదవిని కావాలనుకుంటారు. ఏళ్ల తరబ… Read More
వైయస్ బాటలోనే జగన్ : మరో కీలక నిర్ణయం..ఇద్దరి మధ్య ఇదే తేడా: పాదయాత్రలో అలా చెప్పారుగా..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి తరహాలోనే ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. గతంలో ల… Read More
కుప్పకూలిన గొడ: నిద్రలోనే గాల్లో కలిసిపోయిన 17 మంది ప్రాణాలు, శిథిలాలు, భారీ వర్షాలు !పూణే: మహారాష్ట్రలోని పూణేలో గొడ కుప్పకూలడంతో 17 మంది మృతి చెంది అనేక మందికి తీవ్రగాయాలైనాయి. శనివారం వేకువ జామున జరిగిన ఈ పమాదంలో మట్టిపెళ్లలకింద అనేక… Read More
సీఎం కేసీఆర్ కు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వినతి .. కేసీఆర్ స్పందిస్తారా ?తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైనా నేటికీ వివిధ పాఠశాలల్లో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక ఈ నే… Read More
0 comments:
Post a Comment