Tuesday, June 16, 2020

మనమెంతో బెటర్: భవిష్యత్ బాగుంటుందని ప్రధాని మోడీ, సీఎంల భేటీలో కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం జూన్ 30 తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. జూన్ 30న ఐదవ లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో ఈ ఆన్ లైన్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y91ltP

Related Posts:

0 comments:

Post a Comment