Sunday, July 26, 2020

కరోనాపై యుద్ధంలో మన అస్త్రాలు అవే: లెమన్ గ్రాస్.. డ్రాగన్ ఫ్రూట్: వాజ్‌పేయి మాటలతో: మోడీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. సరిహద్దుల్లో శతృదేశాలను సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్న తరహాలోనే దేశ ప్రజలు కరోనాపై యుద్ధం చేస్తున్నారని అన్నారు. ఆదివారం ఆయన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ప్రజలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P4qUXj

Related Posts:

0 comments:

Post a Comment