న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వారంరోజుల్లో కరోనా కేసులు ఓ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. అదే ఉధృతి మరికొన్ని రోజులు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hGLr0m
కరోనా పడగనీడ: మరోసారి 50 వేలకు చేరువగా: 32 వేలను దాటిన మరణాలు
Related Posts:
కేసీఆర్ కొత్త చట్టం ఎఫెక్ట్.. పదవి కోల్పోయిన సర్పంచ్.. అంతా రాజకీయం అంటున్న బాధితుడు..!హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం సర్పంచుల పాలిట శాపంగా మారింది. ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడంతో గుస్సా మీదున్న స… Read More
కాఫీ కింగ్ మా దేవుడు, కంపెనీ షేర్లు భారీగా కొంటున్న కన్నడిగులు, సిద్దార్థ ఆశయాలు, లక్షం!బెంగళూరు: కేఫ్ కాఫీ డే కంపెనీని కాపాడటానికి కన్నడిగులు ఒక్కటౌతున్నారు. కాఫీ కాంగ్ సిద్దార్థ మరణించిన తరువాత ఆయన ఆశయాలు కాపాడటానికి కన్నడిగులు, ముఖ్యంగ… Read More
సాహితీతో వెలుగు, సోషల్ మీడియా వీక్నెస్ కావొద్దన్న హరీశ్రావుసిద్దిపేట : సాహిత్యంతో సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. యువత సామాజిక బాధ్యతను గుర్తుచేసేలా పద్యాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. భ… Read More
మిస్ ఇంగ్లండ్ విజేతగా భారత సంతతి డాక్టర్ భాషా ముఖర్జీయూకే: 23 ఏళ్ల భారత సంతతి డాక్టర్ మిస్ ఇంగ్లాండ్గా విజయం సాధించారు. డెర్బీకి చెందిన భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోరుకు జరిగిన ఫైనల్స్లో ఆమె వి… Read More
నగరంలో దండిగా పడుతున్న వర్షాలు..! బండి తో జర బద్రం..!హైదరాబాద్ : నగరాన్ని చినుకు చిత్తడి చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రహ దారులు జలమయమవుతున్నాయి. వాహన దారులు నరకం చూస్తున్నారు. అసల… Read More
0 comments:
Post a Comment