దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుతోంది. కేరళ, మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాల్లోనే కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో ఉద్దవ్ థాకరే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్నీ ప్రార్థన మందిరాలను తెరుస్తామని ప్రకటించారు. ఆ రోజు దసరా శరన్నవాత్రులు ప్రారంభం అవనున్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ ప్రొటోకాల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zGXfZ8
7 నుంచి అన్నీ ప్రార్థన మందిరాలు ఓపెన్.. కానీ: ఎక్కడ అంటే..
Related Posts:
SBIలో 8500 అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఇవే..!స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 8500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులై… Read More
కేసీఆర్ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం... వరదలు ఎవరూ ఆపలేరు... జీహెచ్ఎంసీ ఎన్నికలపై పోసానిజీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ నగరం క్షేమంగా ఉంటుందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ ఆరున్నరేళ్ల పాలనలో కేసీఆర్… Read More
Playboy: కిలాడీ కాశీ వలలో ప్రముఖ నటి ?, నగ్న వీడియో లునాశనం చేసిన తండ్రి, అక్కడ ఏం జరిగింది ?చెన్నై/ కన్యాకుమారి/ నాగర్ కోవిల్: అమ్మాయిలు, ఆంటీలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడుకుని జైలుపాలైన ప్లేబాయ్ కాశీ (26) కేసు మరో కొత్త మలుపు తిరిగి… Read More
వైజాగ్లో సీఎం గెస్ట్హౌస్- హైకోర్టు స్టేను సుప్రీంలో సవాల్ చేసిన జగన్ సర్కార్ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి సీఎం జగన్ పాలన సాగించేందుకు వీలుగా నగరంలో ఓ గెస్ట్హౌస్ నిర్మాణానికి ప్రభు… Read More
జో బైడెన్ టీమ్లో మరో భారతీయ అమెరికన్ - పాలసీ డైరెక్టర్గా మాల అడిగ....అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ముందే భారతీయుల మనసు గెల్చుకున్న జో బైడెన్ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాక భారతీయులకు తన టీమ్లో కీలక స్ధానాలు కట్టబెడుతు… Read More
0 comments:
Post a Comment