ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ వెళ్లాలని తొలుత నిర్ణయించుకున్నారు.. కాలు బెణకడంతో పర్యటన అర్ధాంతరంగా ఆగిపోయింది. కాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39APf1y
సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు.. కారణమిదే..? హస్తినలో కేసీఆర్
Related Posts:
సూడాన్ ఫ్యాక్టరీలో పేలిన ఎల్పీజీ ట్యాంకర్: 18 మంది భారతీయుల మృతిసుడాన్: సుడాన్లో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా అందులో 18 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం… Read More
ప్రయాణికుల్లా పోలీసులు.. ఆటోడ్రైవర్లకు షాక్..మహా నగరాల్లో ఆటోడ్రైవర్ల మోసాలు అంతా ఇంతా కాదు, మోసాలకు అడ్డుకట్టవేసేందుకు నిబంధనలు ఉన్నా..., వాటిని యధేచ్చగా ఉల్లంఘిస్తూ...అడ్డుఅదుపు లేకుండా.... ప్ర… Read More
తెలంగాణ బీజేపీ చీఫ్గా డీకే అరుణ..? హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి జేజమ్మ..తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఫైర్ బ్రాండ్ నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు చొరవ ఉన్న డీ… Read More
రజినీ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. కమల్తో దోస్తికి అడుగులు.. ఆ ‘అద్భుతం’ జరుగుతుందా?చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించన నాటి నుంచి ఆ వార్త సంచలనంగా మారింది. ఆయన ఎప్పుడు పార్టీ పెట్టి ఎప్పుడు తమను పిల… Read More
దిశ హత్య కేసు : నిందితులకు ఏడు రోజుల పోలీస్ కస్టడిదిశ హత్యకేసులో పరిణామాలు వేగంగా కదులుతున్నాయి. సంఘటనపై సభ్య సమాజం మొత్తం వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అత్యంత వేగంగా పావులు కదుపు… Read More
0 comments:
Post a Comment