ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ వెళ్లాలని తొలుత నిర్ణయించుకున్నారు.. కాలు బెణకడంతో పర్యటన అర్ధాంతరంగా ఆగిపోయింది. కాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39APf1y
సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు.. కారణమిదే..? హస్తినలో కేసీఆర్
Related Posts:
యడియూరప్పకు షాకిచ్చిన బీజేపీ, ఇంత మంది పేర్లా ? మంత్రివర్గం, అమిత్ షా !న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు బీజేపీ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి హైకమాండ్ … Read More
మృగాడు కాదు.. నరరూప రాక్షసుడు.. జంటలే లక్ష్యం, లవర్ను చంపి.. ప్రేయసిపై ...మధిర : ఒంటరిగా ఉన్న ప్రేమికులే లక్ష్యం. జనం లేకుండా దూరంగా ఉన్న జంటలే అతని టార్గెట్. అవును రేపిస్ట్, నరహంతకుడు రాజు అలియాస్ అంకమారావును పోలీసులు అదుపు… Read More
ఎంఐఎం నేతలకు భయపడుతున్నారా.. హైదరాబాద్ పాకిస్థాన్లో ఉందా.. రాజా సింగ్ నిప్పులు (వీడియో)హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. పంద్రాగ… Read More
డ్రోన్ల వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ .. వైసీపీ సర్కార్ కు సూటి ప్రశ్నలుఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించి వీడియోలు, ఫోటోలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్… Read More
రాత్రి నుంచి ఫోన్లు పనిచేస్తాయి, సోమవారం స్కూళ్లు ఓపెన్, కశ్మీర్లో పరిస్థితి సద్దుమణిగిందన్న సీఎస్శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ కేంద్రప్రాంత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించడంతో సుందర కశ్మీరం నివురుగప్పిన నిప్పులా మారిన సంగతి తెలి… Read More
0 comments:
Post a Comment