ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ వెళ్లాలని తొలుత నిర్ణయించుకున్నారు.. కాలు బెణకడంతో పర్యటన అర్ధాంతరంగా ఆగిపోయింది. కాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39APf1y
సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు.. కారణమిదే..? హస్తినలో కేసీఆర్
Related Posts:
జగన్ కరుడు గట్టిన నేరస్థుడు..నమ్మితే జైలుకే : ఎన్నికల ఎమర్జెన్సీ : చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పోరు హద్దులు దాటుతోంది. ఏపి ము ఖ్యమంత్రి చంద్రబాబు వైసిపి అధినేత జగన్ ను ఉద్దే… Read More
ఎమ్మెల్సీ ఎన్నికల మాక్ పోలింగ్, లోక్ సభ ఎన్నికలపై దిశానిర్దేశం .. టీఆర్ఎల్పీ భేటీహైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తర్వాత రాజకీయ పార్టీలు తమ కార్యాచరణపై ఫోకస్ చేశాయి. బలబాలాలు, అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాల ఆధారంగా క్యాండ… Read More
5/5.. ఎమ్మెల్సీ స్థానాలపై గులాబీ కన్ను.. కారు ఖాతాలో 5 పడ్డట్లేనా?హైదరాబాద్ : టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే గురి తప్పదు. పని తలపెడితే చాలు అది జరిగి తీరాల్సిందే. ఇదంతా గులాబీ బాస్ కేసీఆర్ నైజం. ఎక్కడ వేగం పెంచితే గమ్యాన… Read More
నిండు గర్భవతిలా ఎలక్షన్ కోడ్.. తెలంగాణలో సంక్షేమ పథకాలకు అడ్డంకేనా?హైదరాబాద్ : ఎన్నికల కోడ్ నిండు గర్భవతిని తలపిస్తోంది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పర్వం మొదలు రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల వరకు కోడ్ కూస్… Read More
అంతలోనే: ఆ విమాన ప్రమాదంలో ఏపీ డాక్టర్ మనీషా, మరో ముగ్గురు ఇండియన్స్ సహా 157 మంది మృతిఆడిస్ అబాబా: ఇథియోపియాలో ఆదివారం 157 మందితో కుప్పకూలిన విమానంలో ప్రయాణీకులు, కేబిన్ క్రూ అందరూ మృతి చెందారు. ఇందులో 149 మంది ప్రయాణీకులు, ఏడుగురుసిబ్బ… Read More
0 comments:
Post a Comment