Saturday, June 6, 2020

తొలి ఆధిపత్యం భారత్‌దే: చైనాకు నోరెత్తనివ్వకుండా: నిర్మొహమాటంగా తప్పును ఎత్తి చూపిన ఆర్మీ

న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య పతాక స్థాయిలో ఉద్రిక్తత ఏర్పడటానికి, యుద్ధ వాతావరణం నెలకొనడానికి దారి తీసిన సరిహద్దు వివాదంపై చర్చల పర్వం శనివారం ముగిసింది. ఉదయం 11:30 గంటలకు ఆరంభమైన ఈ చర్చలు సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగాయి. ఈ అయిదున్నర గంటల కాలంలో రెండు దేశాల మిలటరీ ప్రతినిధుల మధ్య సుమారు 12 రౌండ్ల పాటు చర్చలు కొనసాగినట్లు ఆర్మీ అధికార వర్గాలు వెల్లడించాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/374cjna

Related Posts:

0 comments:

Post a Comment