న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య పతాక స్థాయిలో ఉద్రిక్తత ఏర్పడటానికి, యుద్ధ వాతావరణం నెలకొనడానికి దారి తీసిన సరిహద్దు వివాదంపై చర్చల పర్వం శనివారం ముగిసింది. ఉదయం 11:30 గంటలకు ఆరంభమైన ఈ చర్చలు సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగాయి. ఈ అయిదున్నర గంటల కాలంలో రెండు దేశాల మిలటరీ ప్రతినిధుల మధ్య సుమారు 12 రౌండ్ల పాటు చర్చలు కొనసాగినట్లు ఆర్మీ అధికార వర్గాలు వెల్లడించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/374cjna
తొలి ఆధిపత్యం భారత్దే: చైనాకు నోరెత్తనివ్వకుండా: నిర్మొహమాటంగా తప్పును ఎత్తి చూపిన ఆర్మీ
Related Posts:
ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు - సెప్టెంబర్లో సెట్ల పూర్తి- జగన్ ఆదేశాలు...ఏపీలో కరోనా కారణంగా గాడి తప్పిన ఉన్నత విద్యారంగంపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వల్ల మూతపడిన కాలే… Read More
విజయవాడ పక్కన రాజధానికి 30 వేల ఎకరాలు - జగన్ కు దేవినేని ఉమ బంపర్ ఆఫర్...అమరావతి నుంచి రాజధాని తరలింపుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విజయవాడకు చెందిన టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజధానిపై వైసీపీ గతంలో … Read More
కరోనాను జయించిన శతాధిక వృద్దురాలు.. ఆరోగ్య రహస్యాలివేనా..?కరోనా వైరస్ వస్తే ధైర్యంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతోంది. కానీ కొందరు మాత్రం భయపడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతోన్నా కంగారుపడ… Read More
ఏపీలో కరోనా కేసులు పెరగటానికి టెస్టులే కారణం ... ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నానీఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో కరోనాకేసులు పెరగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్టులు ఎక్కువగా చేస్తున్… Read More
అయోధ్యలో ప్రధాని నోట జై శ్రీరామ్ కాదు.. జై సియారామ్: ఆసక్తికర కథనం: రెండింటి మధ్య తేడాఅయోధ్య: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా పరిశీలించిన వారికి ఓ తేడా కొ… Read More
0 comments:
Post a Comment