అమరావతి/హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల భేటీ పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి చెందిన ఆస్తుల పంపకాల్లో కేసీఆర్ అడ్డుపడుతున్నారన్నారు. అలాంటి వారితో జగన్ కలడవం విడ్డూరమన్నారు. జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MfZLP8
'4ఏళ్ల రంకు రాజకీయం బయటపడింది, ఆంధ్రోళ్లను కేసీఆర్ ఎన్ని మాటలన్నారు'
Related Posts:
16వ లోక్సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదంన్యూఢిల్లీ : 16వ లోక్ సభను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రద్దుచేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో కేంద్రంలో నరేంద్ర… Read More
జగన్ కు తొలి సవాల్ క్యాబినెట్ కూర్పే..!! సమ న్యాయం చేస్తారా..? సర్ధుకుపొమ్మంటారా..?అమరావతి/హైదరాబాద్ : సమరోత్సాహంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి సమస్యలు స్వాగతం పలకడంతో పాటు క్యాబినెట్ కూర్పు తలనొప్పిగా పరిణమిస్తోంది. ఏపీలో ఊహించని ఘన… Read More
కన్నీరు పెట్టుకున్న వైసీపీ ఎంపీలు : జగన్ ఓదార్పు : మీ లక్ష్యం అదే..!వైసీపీ నుండి కొత్తగా ఎన్నికయిన ఎంపీల్లో కొందరు భావోద్వేగానికి గురయ్యారు. అధినేత జగన్తో సమావేశమైన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ సన్నివేశం … Read More
కాంగ్రెస్ ఖతం, కారు జోరు తగ్గింది : కేసీఆర్ రాజీనామాకు జేజమ్మ డిమాండ్మహబూబ్నగర్ : కాంగ్రెస్, టీఆర్ఎస్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఓట… Read More
143 మంది టీఎంసీ నేతలు టచ్లో ఉన్నారు ? బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలనంన్యూఢిల్లీ : కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతుండటంతో .. ప్రాంతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా ధిక్కార స్వరం వినిపించినా .. మమత … Read More
0 comments:
Post a Comment