ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారులపై ఫైర్ అయ్యారు. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు . వారి మీద అందరి ముందు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. పొందూరులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన అంశాన్ని అధికారులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పడానికా మీరున్నది అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30dVdSk
రెవెన్యూ అధికారులకు స్పీకర్ తమ్మినేని వార్నింగ్: ఆ భూములు వెనక్కు తీసుకోకపోతే తీవ్ర చర్యలు
Related Posts:
కేసీఆర్ బర్త్ డే ఫ్లెక్సీ కటౌట్: మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ జరిమానాహైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు జీహెచ్ఎంసీ షాకిచ్చింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు జరిమానా విధించింది. ఫిబ్రవర… Read More
ముచ్చటగా మూడోసారి: రేపే ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న కేజ్రీవాల్..మోడీకి ఆహ్వానంన్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 16 ఆదివారం రోజున ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడో సారి ఢిల్లీ సీ… Read More
Telangana EAMCET 2020: ఈ నెల 19న ఎంసెట్ నోటిఫికేషన్..21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులుతెలంగాణ ఎంసెట్ 2020 షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 19న తెలంగాణ ఎంసెట్కు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఫిబ్రవరి 21 నుంచి విద… Read More
ఇది కథ కాదు! వివాహితతో ప్రేమ, ఆమె భర్తను చంపి జైలుకు..: 14ఏళ్ల తర్వాత డాక్టర్గా సుభాష్బెంగళూరు: డాక్టర్ కావాన్నది అతని చిన్ననాటి కల. అయితే, అనుకోకుండా ఓ హత్య చేసి, ఆ కేసులో 14 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. అయినప్పటికీ తన చిన్ననాటి స్… Read More
జగన్ ప్రజల్ని నమ్మించి గొంతు కోశారు : జనసేన అధినేత పవన్కళ్యాణ్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతిలో పర్యటించారు .జగన్ ఏపీలో మూడు రాజధానులు పెడతామని ఎన్నికల్లో గెలవకముందే చెప్పాల్సిందని ఆయన పేర్కొన్నారు. రాజ… Read More
0 comments:
Post a Comment