హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో కొందరికి నోటీసులు జారీచేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. జగన్ పై దాడి చేసిన శ్రీనివాస రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అందులోభాగంగా గత 5 రోజులుగా విచారిస్తున్న అధికారులు.. మంగళవారం రాత్రి గాంధీ ఆసుపత్రిలో శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2stWCSG
జగన్పై దాడి కేసులో కొందరికి NIA నోటీసులు
Related Posts:
కరోనా ఎఫెక్ట్ : అమరావతిలో ఉద్యమాలకు బ్రేక్ - ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన జగన్ సర్కార్...ఏపీలో మూడు రాజధానులకు అనుకూలంగా, వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలపైనా కరోనా వైరస్ ప్రభావం పడనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని… Read More
కరోనా ఎఫెక్ట్ : మోదీ స్పీచ్కి ముందు.. తర్వాత.. హతవిధీ.. ఏంటీ పరిస్థితి..కరోనా ఎఫెక్ట్ కొత్త కష్టాలను తీసుకొస్తోంది. ఓవైపు వైరస్పై అపోహలు,భయాందోళనలు.. మరోవైపు వైరస్ నివారణపై లేనిపోని ప్రచారాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున… Read More
కరోనా ఎఫెక్ట్ : చెప్పడం కాదు.. చేసి చూపించిన టీఆర్ఎస్ ఎంపీ..కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రతీచోటా కనిపిస్తోంది. ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా.. అవతలి వ్యక్తి చేయి చాచే పరిస్థితి లేదు. తుమ్మినా దగ్గినా పక్కనున్నవాళ్లు అప్… Read More
ఏపీలో కరోనా తొలి మరణం?: విశాఖ కలెక్టర్ వివరణ, హెచ్చరికవిశాఖపట్నం: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనావైరస్ కారణంగా ఏపీలో… Read More
ఆ రూల్ పక్కనబెట్టేసిన జగన్... ప్రత్యర్దులకు లైన్ క్లియర్... ఇక జాతర తప్పదా ?గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశ్వసనీయత పేరుతో ప్రత్యర్ధి పార్టీల నేతలను రాజీనామాలు చేశాకే వైసీపీలోకి రావాలనే నిబంధన పెట్టిన జగన్ తాజాగా దాన్ని పక్కన… Read More
0 comments:
Post a Comment