హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో కొందరికి నోటీసులు జారీచేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. జగన్ పై దాడి చేసిన శ్రీనివాస రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అందులోభాగంగా గత 5 రోజులుగా విచారిస్తున్న అధికారులు.. మంగళవారం రాత్రి గాంధీ ఆసుపత్రిలో శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2stWCSG
జగన్పై దాడి కేసులో కొందరికి NIA నోటీసులు
Related Posts:
నకిలీ విత్తనాలతో నిండా మునిగిన వేలాది రైతన్నలు ... పరిహారం కోసం ధర్నాఆరుగాలం శ్రమించినా అన్నదాతల ఆకలి బాధ మాత్రం తీరడం లేదు. దుక్కులు దున్ని నాట్లు వేసిన నాటి నుండి పంట చేతికొచ్చే వరకు రైతన్న ఏదో ఒక రకంగా మోసపోతున్నారు.… Read More
ఇథియోపియా విమాన ప్రమాదం ఎఫెక్ట్: భారత్లో తక్షణమే బోయింగ్ 737 విమానాలకు బ్రేక్ఢిల్లీ: ఇథియోపియాలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 జంబో విమానం కూలి 157 మంది మృతి చెందడంతో అలర్ట్ అయ్యింది భారత పౌరవిమానాయాన శాఖ. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమాన… Read More
వైరల్ : తప్పిపోయిన తన బిడ్డ దొరకగానే ఈ చిరుత ఆనందం చూడండినాగ్పూర్: ఈ సృష్టిలో తల్లిని మించిన ప్రేమ మరొకటి ఉండదు. బిడ్డ కోసం ప్రాణాలు తెగిస్తుంది తల్లి. ఇది ఒక్క మనుషుల్లోనే కనిపించేది కాదు. జంతువుల్లో కూడా … Read More
సొంత వైద్యం తెచ్చిన చేటు: యూట్యూబ్ చూస్తూ డెలివరీ.... ఏమైందో తెలుసా..?గోరఖ్పూర్ : టెక్నాలజీ మనుషులకు ఎంతగా మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుంది. ఒకరిపై ఆధారపడకుండా సొంత పనులు చేయాలనుకుంటాం. ఒకరిపై ఆధారపడుకుండా కొన్ని… Read More
తస్మాత్ జాగ్రత్త: హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత వ్యక్తి మృతి... వైద్యం ఎందుకు వికటించింది..?ముంబై: ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ఓ పారిశ్రామికవేత్త హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్న రెండురోజులకే మృత్యువాత పడ్డాడు. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చ… Read More
0 comments:
Post a Comment