Sunday, June 21, 2020

కేసీఆర్ సర్కార్..రెడీ టు ఫైట్: కేంద్రంతో సై అంటే సై: బీజేపీ బాస్‌పై ఈటెల్లాంటి మాటలు

హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీతో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి తేల్చి పారేసింది. కరోనా వైరస్ పరిస్థితుల్లోనూ బీజేపీ సర్కార్‌పై ఘాటు విమర్శలతో విరుచుకుపడింది కేసీఆర్ సర్కార్. సై అంటే సై అనే స్థితికి చేరుకుంది. బీజేపీ నేతలకు కంటైన్‌మెంట్ అనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fEAag4

Related Posts:

0 comments:

Post a Comment