ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందనే దాని పైన పీపీఏ అధారిటీ క్లారిటీ ఇచ్చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 65 శాతం పనులు పూర్తయ్యాయని..2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తా మని ప్రకటిస్తూ వచ్చారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చింది. పోలవరం తొలి సారిగా సందర్శించిన ముఖ్యమంత్రి జగన్ అక్కడే సమీక్ష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FRDHZb
చంద్రబాబు 2019 అన్నారు: జగన్ లక్ష్యం 2021 : పోలవరం పూర్తి ఎప్పుడంటే..తేల్చేసిన కేంద్రం..!
Related Posts:
పార్టీలకు నిధుల్లో పారదర్శకత ఎక్కడ ? 50శాతం అజ్ఞాత నిధులే..!!న్యూఢిల్లీ/ హైదరాబాద్ : ప్రాంతీయ పార్టీలతో సహా జాతీయ రాజకీయ పార్టీలు నాలుగు రోజులు మనుగడ సాధించాలంటే ముఖ్యంగా కావల్సింది ఆర్ధిక పరిపుష్టి. ఆర్… Read More
చంద్రబాబు కోరారు ..రాహుల్ ఓకే అన్నారు : అసలేం జరిగింది : వైసిపి లక్ష్యంగా..రెండు పార్టీలు!ఏపిలో టిడిపి - కాంగ్రెస్ పొత్తు పై క్లారిటీ వచ్చేసింది. ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ లో రెండు పార్టీలు కలిసి పోటీ చే… Read More
దారుణం: స్నేహితుడిని చంపి ముక్కలుగా కోసి ఆపై ఏంచేశాడో తెలుసా..?రోజురోజుకీ మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. అసలు సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. ప్రాణాలు అంటే లెక్కలేకుండా పోతోంది. చాలా సింపుల్గా హత్యలకు పాల్పడు… Read More
చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు: మహేష్బాబు ఫ్యాన్స్ను టీడీపీ వైపు లాగుతున్నారా అంటే...అమరావతి: సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గురు వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. త్వరలో టీడీపీలో చే… Read More
బళ్లారి ఎమ్మెల్యేల దాడులకు సిద్దరామయ్య, డీకే కారణం, వర్గ రాజకీయాలు, గాలి జనార్దన్ రెడ్డి ఫైర్!బెంగళూరు: బళ్లారి జిల్లాలోని ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు, బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల గొడవలకు ముఖ్యకారణ… Read More
0 comments:
Post a Comment