అంతర్జాతీయ ఉగ్రవాది దావుద్ ఇబ్రహిం పాకిస్థాన్లో లేడనే ప్రకటనపై భారత విదేశాంగ అధికారులు తీవ్రంగా ఖండించారు. దావుద్ ఇబ్రహిం ఖచ్చితంగా కరాచిలో ఉన్నాడని ,అందుకు సంబంధించిన సాక్ష్యాలు పలు సార్లు ఇచ్చామని విదేశి వ్యవహారాల అధికార ప్రతినిధి రావిష్ కుమార్ తెలిపారు. ముంబాయి దాడుల్లో దాడుల్లో దావుద్ ఇబ్రహిం పాత్ర చాల కీలకమైందో అందరికి తెలుసని ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xpyqho
ముమ్మాటికి.. దావుద్ ఇబ్రహీం కరాచిలోనే ఉన్నాడు... వెంటనే మాకు అప్పగించాలి .. భారత్
Related Posts:
సోషల్ మీడియాలో స్మృతి ఇరానీ హల్ చల్ .. మేరాఘర్ , హవాయ్ చెప్పులు .. లోకల్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టులుకేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు . ఏ విషయాన్ని చెప్పాలన్న తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునేలా చెప్పేసి స్మృతి ఇరానీ పెట… Read More
మోడీకి చంద్రబాబు కంగ్రాట్స్- సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై- అమరావతితో పోలుస్తూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ స్పందించారు… Read More
సీఎం కేసీఆర్ నాకంటే గొప్ప నటుడు ..వాళ్ళ శవాల మీద కూర్చుని పాలన చేస్తున్నాడు :విజయశాంతి ధ్వజంరాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి తన జీవితాన్ని నెమరువేసుకున్నారు సినీ నటి విజయశాంతి. సినిమాల్లో సక్సెస్ సాధించినా, రాజకీయాలలో పెద్దగా రాణించలేక పోయిన వ… Read More
గోరంట్లా.. నీ చరిత్ర మాకు తెలుసు -పరిటాల రవిపై ప్రేలాపనలొద్దు: సునీత వార్నింగ్ -ఆశలపై నీళ్లు చల్లిన జగన్అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి నీరందించే ప్రాజెక్టుల శంకుస్థాపన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.… Read More
ఆంధ్రా కిమ్ జోంగ్ జగన్ -ఉత్తర కొరియాలా పశ్చిమ బెంగాల్ - క్రేజీ నేత పేరుతో ప్రత్యర్థులపై బీజేపీ ఎదురుదాడి‘‘పాకిస్తాన్.. తాలిబాన్.. దేశ ద్రోహులు.. ఉగ్రవాదులు.. హిందూ వ్యతిరేకులు.. ముల్లా వారసులు.. '' వీటిలో ఏ ఒక్క పదమైనా లేకుండా బీజేపీ నేతలు మాట్లాడలరా? అన… Read More
0 comments:
Post a Comment