రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించిన చైనా సైనికులు.. మన 20 మంది జవాన్లను కిరాతకంగా హతమార్చిన తర్వాత భారత శిబిరాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబిగాయి. తోటి సైనికుల మరణాలను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్లను తలుచుకుంటున్న తరుణాన సరిహద్దు వెంబడి క్యాంపుల్లో గంభీర వాతావరణం నెలకొంది. ఓవైపు డ్రాగన్ బలగాలు రాక్షసంగా ప్రవర్తిస్తుంటే.. మనవాళ్లకు కనీసం ఆయుధాలైనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UYT2ib
ఇక చైనా ఖేల్ ఖతం.. త్రివిధ దళాలకు సంచలన ఆదేశాలు.. డ్రాగన్ తోకజాడిస్తే కత్తిరించాలంటూ..
Related Posts:
సీఎం జగన్తో మంత్రుల భేటీ, ఆ ఎమ్మెల్యేలపై చర్చ, రెండురోజుల్లో పార్టీలో చేరిక..?ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాన్ని మరింత బలహీనం చేసేందుకు అధికార వైసీపీ మెల్లిగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేలు పదవీకి రాజీనామా చేశాకనే చేర్చుకుంటామని సీఎ… Read More
గొంతులు కోసుకున్న నవదంపతులు, మూడు నెలల కిత్రం పెళ్లి, అసలు ఏం జరిగిందో ?!బెంగళూరు: జీవితంపై విరక్తిచెందిన నవ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది. గొంతులు కోసుకున్న నవదంపతులు ఆసుపత్రిలో మృత్యువుతో … Read More
పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్: పోలీసు స్టిక్కర్ అతికించిన వాహనంలో: సీఆర్పీఎఫ్ జవాన్ తో పాటు!లక్నో: మహిళలు, బాలికలపై యథేచ్ఛగా కొనసాగుతోన్న అత్యాచారాలు, హత్యోదంతాలపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాల చెలరేగుతున్నప్పటికీ.. కామాంధులు తమ ఆకృత్యాలు, ఘాతుకా… Read More
‘బీజేపీతో కలిస్తే పరిస్థితి అలా.. అప్పుడు వైసీపీ నేతలు నాతో..పేర్లు బయటపెడితే వాళ్ల ముఖం ఎక్కడో‘రాయలసీమ పర్యటనలో భాగంగా తిరుపతిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం ఉదయం కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్… Read More
అమిత్ షా అంటే వైసీపీకి భయం! నాకు చేతులెత్తి మొక్కాలి: బీజేపీతో స్నేహంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికరంతిరుపతి: ఎంతో కష్టపడితే గానీ రాష్ట్రానికి పరిశ్రమలు రావని.. కానీ, అలా వచ్చే పారిశ్రామికవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరిస్తు… Read More
0 comments:
Post a Comment