Monday, June 15, 2020

ఈఎస్ఐ స్కామ్ లో తండ్రీ కొడుకులకు వాటా .. వచ్చే ఏడాది మహానాడు జైల్లోనే : వైసీపీ నేతల ధ్వజం

ఏపీలో ఈఎస్ఐ స్కామ్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడంతో టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు అచ్చెన్నాయుడు రాకుండా అడ్డుకోవడంలో భాగంగానే ఆయనను అరెస్టు చేశారని, ఒక బీసీ నేతపై కుట్రలు చేస్తున్నారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y7udCJ

Related Posts:

0 comments:

Post a Comment