Monday, June 15, 2020

భారత్ - నేపాల్ సంబంధాలు అసాధారణమైనవి: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ - నేపాల్ దేశాల మధ్య బంధం రోటీ భేటీ లాంటిదని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఉత్తరాఖండ్ జన్ సంవేద్ వర్చూవల్ ర్యాలీలో మాట్లాడారు. భారత్-నేపాల్ దేశాల మధ్య సంబంధాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d30Ky0

Related Posts:

0 comments:

Post a Comment