జాప్యం లేకుండా సమగ్ర భూముల రీసర్వే మొదలుపెట్టి, మూడు విడతల్లో సర్వే పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖలో భూముల రీసర్వేపై సీఎం జగన్ నేడు సమీక్షాసమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సర్వేలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YflblW
Monday, June 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment