విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్లు లభించడం కలకలం సృష్టించింది. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగులో సీఐఎస్ఎఫ్ అధికారులు 13 బుల్లెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో నివాసం ఉంటున్న తిపురాని సుజాత(73) హైదరాబాద్లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఇండిగో విమానం టికెట్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ బ్యాగ్ తనిఖీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BjLOIE
విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం: ఓ మహిళ వద్ద 13 బుల్లెట్లు స్వాధీనం, అరెస్ట్
Related Posts:
విశాఖ హత్యలు: విస్తుపోయే విషయాలు.. కుమార్తెపై అత్యాచార ఘటనే అతనిలో ప్రతీకారం పెంచిందా?విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురవడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జుత్తాడకే చెందిన అప్పలరాజు… Read More
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో కరోనా కలకలం: సిబ్బందికి కరోనా, డైలమాలో కౌన్సిల్ సమావేశంమళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలకు పలు కీలక నిర్ణయాలు త… Read More
జగన్తో గ్యాప్.. 'సాక్షి'పై షర్మిల వ్యాఖ్యల కలకలం.. బాహాటంగానే అసంతృప్తి... ఎందుకీ పరిస్థితి..?ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీక్షాస్థలి నుంచ… Read More
తిరుపతిలో వైసీపీకి డబుల్ షాక్- రాళ్ల దాడిపై ఈసీ దర్యాప్తు-వాలంటీర్లకు చెక్తిరుపతి ఉపఎన్నికలో వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రచారంలో బాగంగా చోటు చేసుకున్న ఘటనలు, విపక్ష టీడీపీ ఫిర్యాదులు, వాటిపై ఈసీ స్పందనతో పోలింగ్… Read More
ఏపీలో కరోనా ఉధృతి: కోవిడ్ కంట్రోల్ కోసం మరోమారు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఏపీ సర్కార్ ను ఇబ్బంది పెడుతోంది. రోజుకు ఐదు వేలకు పైగ… Read More
0 comments:
Post a Comment