విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్లు లభించడం కలకలం సృష్టించింది. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగులో సీఐఎస్ఎఫ్ అధికారులు 13 బుల్లెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో నివాసం ఉంటున్న తిపురాని సుజాత(73) హైదరాబాద్లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఇండిగో విమానం టికెట్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ బ్యాగ్ తనిఖీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BjLOIE
విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం: ఓ మహిళ వద్ద 13 బుల్లెట్లు స్వాధీనం, అరెస్ట్
Related Posts:
నిజంగా నాపై ప్రేమ ఉంటే.. ఆ క్యాంపెయిన్ ఆపి పేదలను ఆదుకోండి : మోదీ పిలుపుప్రధాని మోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5వ తేదీన భారతీయులంతా తమ తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి ఐక్యతా స్పూర్తిని చాటిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో … Read More
కరోనా: కేసీఆర్ చెప్పినట్లే జరుగుతోంది.. 95 శాతం భారం తగ్గిందన్న ఈటల.. 453కు పెరిగిన కేసులుతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, కేసుల నమోదు, చికిత్స జరుగుతోన్న తీరును బట్టి ఏప్రిల్ రెండో వారంలోగా మంచి ఫలితాలు రావోచ్చన్న సీఎం కేసీఆర్ ఆశాభావం నిజమయ… Read More
ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్లలో కరోనా పరీక్షలు ఉచితంగా చేయండి: కేంద్రానికి సుప్రీం ఆదేశాలున్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్లలో కరోనా నిర్ధ… Read More
ఉద్యోగుల జీతాల కోత, డాక్టర్ల దాడిపై హైకోర్టులో విచారణ: ప్రభుత్వ వివరణకు ఆదేశంహైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయ… Read More
సత్తెనపల్లి మసీదులో 10 మంది విదేశీయులు- కేసు నమోదు - క్వారైంటైన్ కు..ఏపీలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మసీదులో 10 మంది విదేశీయుల ఆశ్రయం వార్తలు కలకలం రేపుతున్నాయి. స్దాని… Read More
0 comments:
Post a Comment