బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో జేడీఎస్ కురవృద్ధుడు మాజీ ప్రధాని దేవెగౌడ నిలవనున్నారు. ఈమేరకు ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు చాలామంది జాతీయ స్థాయి నాయకులు, పార్టీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37jxOR6
రాజ్యసభ ఎన్నికలు 2020: మేడం విజ్ఞప్తికి ఓకే అన్న దేవెగౌడ.. పెద్దల సభకు జేడీఎస్ బాస్
Related Posts:
15న న్యూఢిల్లీకి వైఎస్ జగన్: నీతి ఆయోగ్ భేటీకి హాజరు: 9న శ్రీవారి దర్శనానికి!అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన దేశ రాజధానికి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో ఏర్పాటు కాబోయే నీతి ఆయోగ… Read More
190 మందిని బతికుండగానే చంపి... రూ. 3కోట్లను నోక్కేసీ... ఎల్ఐసీ ఎజెంట్ల ఘాతుకంఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 190 మందిని బతింకుండాగానే చంపివేశారు ఎల్ఐసీ ఎజెంట్లు. ఎల్ఐసీ చేసిన వినియోగదారులను మోసం చేసి వారు బతికుండగానే చనిపోయినట్… Read More
65 సంవత్సరాల్లో అతి తక్కువ వర్షపాతం...రానున్న రోజుల్లో నీటీ కటకట మరింత ఇబ్బంది పెట్టనుందా.. ఇప్పటికే వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు నీటీ కటకట ఎదుర్కోక తప్పదా.. అంటే అవుననే సంకేతాలు … Read More
కడుపునొప్పి పేషెంట్ని చితక్కొట్టిన డాక్టర్ (వీడియో)జైపూర్ : వేళకు తినకపోవడం, నిద్రలేమితో అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. అలానే ఓ యువకుడికి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. దీంతో కడుపునొప్పి భరించలేక .. డాక్టర… Read More
చేదు కబురు: నైరుతి దోబూచులు: తీరాన్ని తాకడానికి 96 గంటలు!తిరువనంతపురం: నైరుతి రుతు పవనాల రాకలో మరింత జాప్యం చోటు చేసుకోనుంది. ఈ నెల 6వ తేదీ నాటికి నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వ… Read More
0 comments:
Post a Comment