Monday, June 8, 2020

రాజ్యసభ ఎన్నికలు 2020: మేడం విజ్ఞప్తికి ఓకే అన్న దేవెగౌడ.. పెద్దల సభకు జేడీఎస్ బాస్

బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో జేడీఎస్ కురవృద్ధుడు మాజీ ప్రధాని దేవెగౌడ నిలవనున్నారు. ఈమేరకు ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు చాలామంది జాతీయ స్థాయి నాయకులు, పార్టీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37jxOR6

0 comments:

Post a Comment