ఏపీ సచివాలయంలో నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం దీని అజెండా ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 11న ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మంతత్రివర్గ సమావేశ మందిరంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YbPCcB
Monday, June 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment