Monday, June 8, 2020

ఏపీ సచివాలయంలో 11కు చేరిన కరోనా కేసులు- 11న కేబినెట్ భేటీ వేదిక మారుతుందా ?

ఏపీ సచివాలయంలో నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం దీని అజెండా ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 11న ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మంతత్రివర్గ సమావేశ మందిరంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YbPCcB

Related Posts:

0 comments:

Post a Comment