Saturday, June 6, 2020

భారత్-చైనా ఫేస్ఆఫ్: చర్చల్లో ఏం జరిగింది? ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలేంటీ?

న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటానికి దారి తీసిన లఢక్ సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా తొలి అడుగు పడింది. తరచూ సరిహద్దులను దాటుకుని మరీ భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి, ఉద్రిక్తతలకు కారణమౌతోన్న చైనా దూకుడుకు మూకుతాడు వేయడానికి భారత్ సామరస్యపూరక మార్గాన్నే ఎంచుకుంది. చర్చల ద్వారా పరిష్కారానికి పూనుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MC7MPw

Related Posts:

0 comments:

Post a Comment