తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తుల రాకపోకలు ఆరంభం కాబోతోంది. సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సుమారు 80 రోజుల తరువాత సప్తగిరుల్లో గోవిందుడి నామస్మరణ మారుమోగిపోతోంది. ఏడుకొండల వాడి సన్నిధిలో పండుగ వాతావరణం నెలకొంది. పరిమితంగానే అయినప్పటికీ.. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు సోమవారం నుంచి భక్తుల రాక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Un0D9R
శ్రీవారి దర్శనభాగ్యం..పండుగ వాతావరణం: తిరుపతి ఆలయాల్లో ఎస్ఎంఎస్తో దర్శనం
Related Posts:
హరీష్ రావు, కవిత రాజీనామాలు..! పార్టీ శ్రేణుల్లో అయోమయం..! ఆశ్యర్యం..!!హైదరాబాద్ : తెలంగాణలో అతి ముఖ్య నేతలు ఇప్పుడు అందరిని ఆశ్యర్యానికి గురి చేస్తున్నారు. అనుబంధ సంస్థలకు అకస్మాత్తుగా రాజీనామా చేస్తూ అందరిలో అయ… Read More
జగన్ తో అమరనాధరెడ్డి భేటీ : రాజంపేట పై తేల్చేసిన వైసిపి అధినేత : ఆకేపాటి నిర్ణయం ఇదే...!కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లి ఖార్జున రెడ్డి ఆ పార్టీని వీడి వైసిపిలో చేరారు. తన ఎమ్మెల్యే పదవకి రాజీనామా చేసారు. ఇదే సమయంలో … Read More
నటి భానుప్రియ వేధింపుల కేసు: బాలిక, తల్లిని అరెస్టు చేసిన పాండిబజార్ పోలీసులునటి భానుప్రియ పనిమనిషి కేసులో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. భానుప్రియ పనిమనిషి మైనర్ కావడంతో ఆమెపై బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంద… Read More
తారా స్థాయికి చేరిన వర్గ పోరు..! అంతర్మదనం లో వైయస్ఆర్సీపి..!అమరావతి/హైదరాబాద్ : రాబోవు ఎన్నికల్లో అధికారం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తోన్న వైసీపీని అంతర్గత కలహాలు వేధిస్తున్నాయా..? పార్టీలో కీలక నేతలో ఒకర… Read More
చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీ..! మేనకోడలు శిఖా చౌదరిని విచారిస్తున్న పోలీసులు..!!అమరావతి/హైదరాబాద్ : ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మన్ చిగురుపాటి జయరాం మిస్టీరియస్ డెత్ లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ నగరంలోని కోట్… Read More
0 comments:
Post a Comment