తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తుల రాకపోకలు ఆరంభం కాబోతోంది. సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సుమారు 80 రోజుల తరువాత సప్తగిరుల్లో గోవిందుడి నామస్మరణ మారుమోగిపోతోంది. ఏడుకొండల వాడి సన్నిధిలో పండుగ వాతావరణం నెలకొంది. పరిమితంగానే అయినప్పటికీ.. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు సోమవారం నుంచి భక్తుల రాక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Un0D9R
శ్రీవారి దర్శనభాగ్యం..పండుగ వాతావరణం: తిరుపతి ఆలయాల్లో ఎస్ఎంఎస్తో దర్శనం
Related Posts:
చైనాకు మరో షాక్: వైబో నుంచి తప్పుకున్న ప్రధాని మోడీ, జింపింగ్ ఫొటోలూ డిలీట్న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మ… Read More
కేసీఆర్ చేతులెత్తేశారు... మీరు జోక్యం చేసుకోవాల్సిందే.. మోదీకి రేవంత్ లేఖకరోనా వైరస్ నియంత్రణ విషయంలో అటు ప్రతిపక్షాలు,ఇటు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా ప్రజల ఆరోగ్యం … Read More
అచ్చెన్నాయుడు డిశ్చార్జ్: వెంటనే విజయవాడ జైలుకు తరలింపు, బెయిల్పై కోర్టులో వాదనలుగుంటూరు: ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకో… Read More
ఫిర్యాదు కోసం స్టేషన్కు తల్లీకూతుళ్లు.. వాళ్లను చూస్తూ ఎస్ఐ హస్తప్రయోగం.. రూ.25వేల రివార్డు..దేశమంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఓ ఖాకీచకుడి వికృతం సంచలనంగా మారింది. తను జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు ఓ తల్లి.. తన ట… Read More
జైల్లోనే స్పాట్... పక్కా ప్లాన్తో... తీహార్లో ప్రకంపనలు రేపిన హత్య...తీహార్ జైల్లో చోటు చేసుకున్న ఓ హత్య పెను ప్రకంకపనలు సృష్టించింది. ఓ హత్య కేసులో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. తన తోటి ఖైదీని తీవ్రంగా పొడిచ… Read More
0 comments:
Post a Comment