తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తుల రాకపోకలు ఆరంభం కాబోతోంది. సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సుమారు 80 రోజుల తరువాత సప్తగిరుల్లో గోవిందుడి నామస్మరణ మారుమోగిపోతోంది. ఏడుకొండల వాడి సన్నిధిలో పండుగ వాతావరణం నెలకొంది. పరిమితంగానే అయినప్పటికీ.. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు సోమవారం నుంచి భక్తుల రాక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Un0D9R
శ్రీవారి దర్శనభాగ్యం..పండుగ వాతావరణం: తిరుపతి ఆలయాల్లో ఎస్ఎంఎస్తో దర్శనం
Related Posts:
భీష్మ ఏకాదశి... శ్రీ విష్ణు సహస్రనామ మహోపదేశంమాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు… Read More
ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్.. కానీ పూర్తి స్థాయి అంచనాలు..!? మొత్తం 2లక్షల కోట్ల బడ్జెట్..!!హైదరాబాద్: తెలంగాణ రష్ట్ర శాసన సభ సమావేశాలకు సమయం కుదిరిపట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్… Read More
కేసీఆర్ క్యాబినెట్ లో కొత్త ముఖాలు ఇవేనా..? వారే ఎందుకు..??హైదరాబాద్: రెండు నెలల తరువాత రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువు తీరుతోంది. ఈ నెల 19వ తేదీన ఉదయం 11.30 కి రాజ భవన్ లో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక… Read More
యువకుడి అవిటితనానికి మీరే కారణం..! 10లక్షల నష్టపరిహారం చెల్లించండి..!!హైదరాబాద్: వైద్య వ్రుత్తిలో అప్రమత్తంగా ఉండక పోతే ఎలాంటి నష్టం జరుగుతుందొ నిమ్స్ వైద్యులకు తెలిసొచ్చేలా చేసాడు ఓ యువకుడు. చికిత్సలో నిర్లక్ష్య… Read More
ఢిల్లీలో ప్రారంభమైన అఖిలపక్ష సమావేశంన్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో .. ఎన్సీ… Read More
0 comments:
Post a Comment