న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీవిరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే గత రెండువారాలుగా ఆయన చాలా బిజీగా గడిపారు. పలు కీలక కేసుల్లో తీర్పు ఇచ్చారు. అయోధ్య భూవివాదం కేసు నుంచి రాఫెల్ వరకు ప్రధాన కేసుల్లో ఆయన తీర్పు ఇచ్చారు. ఇక శుక్రవారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టులో చివరిరోజు గడిపారు. చివరి రోజున రంజన్ గొగోయ్ ఎలా గడిపారు..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33QE5kC
ఆల్ ది బెస్ట్ సర్: సుప్రీంకోర్టులో చివరి రోజు గడిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
Related Posts:
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు...తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ను నిలిపివేయాలని హైకోర్టు జేఎన్టీయూని ఆదేశించింది. నిబంధనల ప్రకారం.. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్లో కనీసం 45శాత… Read More
చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్ - కేంద్రానికి ఏం రాశారో గుర్తుందా?: అంబటి రాంబాబు సంచలనంఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ అంశంపై అధికార వైసీపీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ల మధ్య కొనసాగుతోన్న వాగ్వాదం తారాస్థాయికి చేరింది… Read More
లెటర్ లీక్... రజనీ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ మొదలైన చర్చ... ఇంతకీ తలైవా ఎప్పుడొస్తున్నాడు..తమిళ రాజకీయాల్లో అడుగుపెడుతానని కొన్నేళ్ల క్రితమే ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్... ఇప్పటివరకూ దానికి కార్యరూపం ఇవ్వలేదు. ఎన్నోసార్లు బహిరంగ వేదికల… Read More
హరీశ్కు కేసీఆర్ ఆల్టిమేటం! ఫాంహౌస్లో ఓట్లు లెక్కిస్తారా?: విజయశాంతి ఫైర్, కాంగ్రెస్లోనే..హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దుబ్బాక ఉపఎన్నికలో… Read More
Yellow alert: చెన్నై చిత్తడి, హైదరాబాద్ వయా బెంగళూరు, వద్దంటే వినడే, ఈ నగరాలకు ఏమైయ్యింది !చెన్నై/ హైదారాబాద్/ బెంగళూరు: వరుణ దేవుడి దెబ్బకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రజలు హడలిపోతున్నారు. మొన్న హైదరాబాద్, నిన్న బెంగళూర… Read More
0 comments:
Post a Comment