Tuesday, June 2, 2020

టీవీ పనిచేయలేదు, ఆన్ లైన్ తరగతులు వినలేదు.. విద్యార్థిని బలవన్మరణం...

లాక్‌డౌన్ వల్ల కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తోంది. అయితే చాలా మంది పేదలు ఉండటంతో వారింట్లో నెట్, టీవీ లేకపోవడం సమస్యగా మారింది. అలాగే మలప్పురం జిల్లాకు చెందిన 9 తరగతి విద్యార్థినికి కూడా టీవీ సదుపాయం లేదు. వాస్తవానికి వారింట్లో టీవీ ఉంది.. కానీ అది రిపేర్ కావడంతో సమస్య ఏర్పడింది. దానిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eHwlX1

Related Posts:

0 comments:

Post a Comment