తెలంగాణ రైతాంగం ఎటువంటి పంటలనైనా పండించగలరు అని నిరూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాపిల్ సాగు చేశాడు ఓ రైతు. చల్లని వాతావరణంలోనే సాగయ్యే యాపిల్ పంటను తెలంగాణ రాష్ట్రంలోనూ పండించి చూపించిన ఆ రైతు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణా తొలి పంట అయిన యాపిల్స్ ను సీఎం కేసీఆర్ కు అందించారు. తెలంగాణా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XqiyOU
కేసీఆర్ కు తెలంగాణా యాపిల్స్ అందించిన రైతు .. అభినందించిన తెలంగాణా సీఎం
Related Posts:
బీజేపీకి భారీ షాక్: పవన్ కళ్యాణ్ ఆహ్వానం, జనసేనలోకి ఎమ్మెల్యే ఆకుల, ఎంపీగా పోటీ ఛాన్స్రాజమండ్రి: భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే భారీ షాక్ ఇచ్చారు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చ… Read More
పార్లమెంటులో క్లియర్: పేదలకు 10% బిల్లుకు రాజ్యసభ ఆమోదం, 'మోడీ సిక్సర్ కొట్టారు'న్యూఢిల్లీ: పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మంగళవారం ఈ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాజ్యసభలోను … Read More
అసలు ఏం జరిగింది: ఇష్టంతో ఐఏఎస్ అయ్యాడు... కష్టంతో పోస్టుకు రాజీనామా చేశాడుఅతనో ఐఏఎస్ అధికారి.. ఎంతో కష్టపడి చదివి కలెక్టర్ ఉద్యోగం సంపాదించాడు. ఇందుకోసం రాత్రింబవళ్లు కష్టపడటమే కాదు ఇష్టపడి చదివాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధి… Read More
హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ రిపోర్ట్ : ఈ దేశం పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పాస్పోర్టుప్రపంచం దేశాల్లోని పాస్పోర్టుల్లో మరోసారి అత్యంత బలోపేతమైన పాస్పోర్టుగా జపాన్ దేశ పాస్పోర్టు నిలిచింది. జపాన్ దేశం పాస్పోర్టు కలిగి ఉన్న వారు 190 … Read More
ఎన్టీఆర్ సినిమా రెండో భాగం కోసం బ్రాహ్మణి ఆసక్తి, నందమూరి సుహాసిని ఏం చెప్పారంటే?హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ - కథానాయకుడు సినిమాను నారా బ్రాహ్మణి చూశారు. ఈ సినిమాపై ఆమె స్పందించారు. ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చ… Read More
0 comments:
Post a Comment