Monday, June 1, 2020

ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్: ఆ భవనం మూసివేత

న్యూఢిల్లీ: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు ఓ వైపు కరోనా మహమ్మారి నివారణకు పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు దేశ ప్రజలను కరోనా పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. అయితే, ఈ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్తలకు కూడా ఈ కరోనా మహమ్మారి సోకింది. తెలంగాణలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు, ఐదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XloCIh

Related Posts:

0 comments:

Post a Comment