Wednesday, July 24, 2019

ఏపీలో దొంగ నోట్ల కలకలం, కుప్పంలో భారీగా పట్టివేత.. తిరుపతిలో కూడా చెలామణీ..?

చిత్తూరు : నకిలీ నోట్ల బెడద తప్పడం లేదు. విదేశాల గుండా వస్తోన్న నకిలీ నోట్ల కట్టలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో నకిలీ నోట్లు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. తమ కమీషన్ కోసం దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యేందుకు పాటుపడుతున్నారు కొందరు కేటుగాళ్లు. తమ చైన్ విస్తరించుకొని .. కార్యకలాపాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MbjfX9

Related Posts:

0 comments:

Post a Comment