హైదరాబాద్ : ఫ్రీ గా వస్తోందంటే చాలు పోలోమంటూ ఫాలో అవుతారు జనాలు. ఆ ముసుగులో మోసగాళ్లు రెచ్చిపోతుంటారు. తెలిసి తెలిసి బురద గుంటలో పడేవారు చాలామందే ఉంటారు. ఇక ఉన్న డబ్బులు పోగొట్టుకుని లబోదిబమంటున్న వాళ్లకు లెక్కే లేదు. రోజుకో చోట మాయగాళ్లు బుస్సలు కొడుతూనే ఉన్నారు. వివిధ రూపాల్లో జనాల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30TjI4j
లక్ష పెడితే రెండు లక్షలు.. 9 కోట్లకు ముంచారుగా..!
Related Posts:
అమేరికాలో... తెలంగాణ అవతరణ వేడుకలు..తెలంగాణ అవతరణ వేడుకలను అమేరికాలో ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలను టీఆర్ఎస్ అమెరికా ఎన్నారై బృందం నిర్వహించింది. ఈసంధర్భంగా ఉద్యమ సారధులైన కేసీఆర్ ,జయశంకర… Read More
టైరు పేలి..లారీని ఢీ కొట్టి..గాల్లోకి ఎగిరి! మృతులందరూ యువకులే!బెళగావి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తొన్న కారు టైరు పేలి, లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన… Read More
దేశంలో No.1 గా సింగరేణి.. స్వరాష్ట్రంలో అభివృద్ధి అమోఘం : సీఎండీహైదరాబాద్ : నల్లబంగారం సిరులు కురిపిస్తోంది. ప్రొడక్షన్ లోనే కాదు వేల్ఫేర్ లోనూ దూసుకెళుతోంది. ఉద్యోగుల క్షేమం కోరుతూ ముందుకు సాగుతున్న సింగరేణి దేశంల… Read More
ఛలో ఇడుపులపాయ.. తెలంగాణలో జగన్ మరో వీరాభిమాని పాదయాత్రహైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ప్రాంతాలకతీతంగా అభిమానులు ఉన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా వైఎస్ కుటుంబ… Read More
వీడియో: జవాన్లని కూడా చూడకుండా రక్తమోడేలా కొట్టారు!లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్ కార్మికులు కొందరు ఇద్దరు జవాన్లపై దాడికి దిగారు. నడి రోడ్డు మీద బాహాబాహికి దిగార… Read More
0 comments:
Post a Comment