Thursday, July 25, 2019

లక్ష పెడితే రెండు లక్షలు.. 9 కోట్లకు ముంచారుగా..!

హైదరాబాద్ : ఫ్రీ గా వస్తోందంటే చాలు పోలోమంటూ ఫాలో అవుతారు జనాలు. ఆ ముసుగులో మోసగాళ్లు రెచ్చిపోతుంటారు. తెలిసి తెలిసి బురద గుంటలో పడేవారు చాలామందే ఉంటారు. ఇక ఉన్న డబ్బులు పోగొట్టుకుని లబోదిబమంటున్న వాళ్లకు లెక్కే లేదు. రోజుకో చోట మాయగాళ్లు బుస్సలు కొడుతూనే ఉన్నారు. వివిధ రూపాల్లో జనాల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30TjI4j

Related Posts:

0 comments:

Post a Comment