ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైతం అంతరిక్ష ప్రయోగాలకు పూనుకుంటోంది. పొరుగుదేశం భారత్.. అంతరిక్ష ప్రయోగ రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నే స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 2022 నాటికి అంతరిక్షంలో వ్యోమగామిని పంపిస్తామని ఆ దేశ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ చౌధురి తెలిపారు. మాయమైన ఐ ఇన్నాళ్లకు తిరిగొచ్చింది: కుర్చీపై ఆశతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LHIgtK
Thursday, July 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment