ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైతం అంతరిక్ష ప్రయోగాలకు పూనుకుంటోంది. పొరుగుదేశం భారత్.. అంతరిక్ష ప్రయోగ రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నే స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 2022 నాటికి అంతరిక్షంలో వ్యోమగామిని పంపిస్తామని ఆ దేశ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ చౌధురి తెలిపారు. మాయమైన ఐ ఇన్నాళ్లకు తిరిగొచ్చింది: కుర్చీపై ఆశతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LHIgtK
పాకిస్తాన్ కూడా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపిస్తుందట!
Related Posts:
2 కుండలు పగులగొట్టి... జగన్ ఎక్కడ దాక్కున్నావ్: బాబు ఆగ్రహం, మోడీ సభకు వైసీపీ సహకారంఅమరావతి/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ టీడీపీ, లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. గో బ్యాక్ మోడీ అంటూ కుండలు బద్దలు కొట్టి ఆంద… Read More
ప్రధాని మోడీ సౌత్ ఇండియా టూర్.. గుంటూరు పర్యటన గరం గరం.. బీజేపీ vs టీడీపీగుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య బెడిసికొట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారనేది పసుపు దండు వాదన. అలా క్రమక… Read More
వెదర్ అప్డేట్ : 2,3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు?హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడనున్నాయి. దక్షిణ తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్… Read More
అన్నీ చెప్పేస్తారు!: నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీలు ఆదివారం (ఫిబ్రవరి 10) నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ఏపీ పర్యటనను వా… Read More
జయరాం హత్య వెనుక ఎవరైనా ఉన్నారా, ఎవరీ వీణ!?: శిఖాచౌదరికి అందని నోటీసులు!హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కానీ జయరాం సతీమణి పద్మశ్రీ హైదరాబాదులో ఫిర్యాదు చ… Read More
0 comments:
Post a Comment