కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో కుదేలైన దేశీయ పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులను మిలిటరీ క్యాంటీన్లలో నిషేధించాలని గతంలోనే నిర్ణయించింది. ప్రధాని 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన సందర్భంగా స్వదేశీ ఉత్పత్తులకు, తద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZY2oOC
మోడీ స్వదేశీ మంత్ర- మిలట్రీ క్యాంటీన్లలో వెయ్యి విదేశీ ఉత్పత్తులకు రాం రాం....
Related Posts:
షాకింగ్ : భారత్ లో ధర్డ్ వేవ్ మొదలు-అక్టోబర్ కల్లా పీక్- పిల్లలే టార్గెట్-పీవోఎంకు హోంశాఖ రిపోర్ట్భారత్ లో కోవిడ్ మహమ్మారి రెండు దఫాలుగా ప్రజల్ని కుదిపేసిన నేపథ్యంలో ధర్డ్ వేవ్ ప్రభావంపై ఈ ఏడాది సెకండ్ వేవ్ సమయం నుంచే భయాలు మొదలయ్యాయి. అవి కాస్తా ఇ… Read More
BELలో ఇంజినీర్ ఉద్యోగాలు : బీటెక్ పూర్తి చేశారా అయితే మంచి జీతంతో జాబ్..!!ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పిస్తోంది. ట్రెయినీ ఇంజినీర్ మరియు ప్రాజెక్టు ఇంజినీర్… Read More
Afghanistan: ఐసిస్ దాడులు జరిగే ఛాన్స్-అమెరికాకు కీలక సమాచారం-ఇక ఆ డెడ్ లైన్ మిస్ అవొద్దని...ఆఫ్గనిస్తాన్లో వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాద శక్తులన్నీ ఏకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆఫ్గన్ తాలిబన్ల పట్టు జారిపోకుండా ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా దా… Read More
Lady: భర్త ముందే బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన భార్య, రాత్రికి రానని భర్తకు ఫోన్, హోటల్ లో దారుణ హత్య !గురుగ్రామ్/న్యూఢిల్లీ: ఇంటి నుంచి భర్త కళ్ల ముందే బయటకు వెళ్లిన భార్య తరువాత ఇంటికి తిరిగిరాలేదు. తాను ప్రియుడితో కలిసి బయటకు వెళ్లానని తరువాత భార్య ఆ… Read More
ఐదు రోజుల్లో పెళ్లి .. అంతలోనే అనంత లోకాలకు వరుడు .. అనంతపురం జిల్లాలో విషాదంజీవితం మీద ఎన్నో ఆశలతో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకున్న వరుడు ఆ ఆశలు తీరకుండానే, పెళ్లి కాకుండానే కడతేరి పోయాడు. మరో ఐదు రోజుల్లో పెళ్లిపీట… Read More
0 comments:
Post a Comment