Monday, June 1, 2020

మోడీ స్వదేశీ మంత్ర- మిలట్రీ క్యాంటీన్లలో వెయ్యి విదేశీ ఉత్పత్తులకు రాం రాం....

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో కుదేలైన దేశీయ పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులను మిలిటరీ క్యాంటీన్లలో నిషేధించాలని గతంలోనే నిర్ణయించింది. ప్రధాని 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన సందర్భంగా స్వదేశీ ఉత్పత్తులకు, తద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZY2oOC

Related Posts:

0 comments:

Post a Comment