కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో కుదేలైన దేశీయ పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులను మిలిటరీ క్యాంటీన్లలో నిషేధించాలని గతంలోనే నిర్ణయించింది. ప్రధాని 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన సందర్భంగా స్వదేశీ ఉత్పత్తులకు, తద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZY2oOC
మోడీ స్వదేశీ మంత్ర- మిలట్రీ క్యాంటీన్లలో వెయ్యి విదేశీ ఉత్పత్తులకు రాం రాం....
Related Posts:
పిల్లలకు మాత్రమే: లాక్డౌన్పై పిల్లలు రాసిన వ్యాసాలను పంపండి..వన్ ఇండియా పబ్లిష్ చేస్తుందిప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన ప… Read More
ఏపీలో తుది దశకు కరోనా పరీక్షలు- త్వరలో మూడో దశ సర్వే..ఏపీలో ఇప్పటివరకూ గుర్తించిన కరోనా వైరస్ బాధితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ తుది దశకు చేరుకుంటోంది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఢిల్… Read More
జేసీ దివాకర్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి, భేటీపై చర్చఅనంతపురం: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కలిశారు.… Read More
వచ్చే వారం రోజులు చాలా కీలకం, భవిష్యత్ బాగుండాలంటే తప్పదు: వెంకయ్యనాయుడున్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే వారం రోజులు అత్యంత కీలక మని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యవధిలో కరోనా తీవ్రతన… Read More
కరోనా ఎఫెక్ట్ .. ఖాళీగా ప్రైవేట్ ఆస్పత్రులు ... కిటకిటలాడుతున్న సర్కారీ ఆస్పత్రులుకరోనా వైరస్ వైద్యో నారాయణో హరి అన్న పదానికి అర్థాన్ని అర్థమయ్యేలా చెప్పింది. నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందక ముందు కిట కిట లాడిన ప్రైవేట… Read More
0 comments:
Post a Comment