Monday, June 1, 2020

ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్ .. ఉద్యోగికి కరోనా .. ౩, 4 బ్లాకులు మూసివేత

కరోనా వైరస్ ఇప్పుడు భారతదేశాన్ని మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలను సైతం వణికిస్తోంది. ముఖ్యంగా ఏపీలో కరోనా ఉద్యోగులకు దడ పుట్టిస్తుంది .ఇక తాజాగా కరోనా వైరస్ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం పై పడింది.ఏపీ సచివాలయంలో విధులు నిర్వర్తించే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా సెక్రటేరియట్ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gJ7AvC

Related Posts:

0 comments:

Post a Comment