ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్. తెలంగాణలో సర్పంచుల అరెస్ట్ తీరును ఖండిస్తూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు. మంగళవారం (23.07.2019) నాడు జగిత్యాల జిల్లా కేంద్రంలో 380 మందికి పైగా సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMYnnk
సర్పంచుల అరెస్ట్ అప్రజాస్వామికం.. సీఎం కేసీఆర్పై ఎంపీలు ధర్మపురి, బండి ఫైర్
Related Posts:
భర్తకు వీడియోకాల్..అంతలోనే: ఇజ్రాయెల్లో కేరళ మహిళ దుర్మరణం: కేంద్రమంత్రి దిగ్భ్రాంతితిరువనంతపురం: ఇజ్రాయెల్-గాజా స్ట్రిప్ మధ్య చెలరేగిన యుద్ధం తరహా వాతావరణం, రాకెట్ల దాడుల్లో భారతీయ మహిళ ఒకరు దుర్మరణం పాలయ్యారు. గాజా స్ట్రిప్ను కేంద్… Read More
ఇజ్రాయెల్లో అంతర్యుద్ధం: అగ్నిగోళంలా ఆ సిటీ: స్టేట్ ఎమర్జెన్సీని విధించిన ప్రధానిజెరూసలేం: ఇజ్రాయెల్లో అంతర్యుద్ధం రగులుకుంది. ఇజ్రాయెలీలు-పాలస్తీనియన్ల మధ్య అంతర్గత పోరు బట్టబయలైంది. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులు పరస్పరం దాడులకు … Read More
అట్టుడుకుతోన్న ఇజ్రాయెల్: గాజాపై భీకర ప్రతిదాడి: కుప్పకూలిన 13 అంతస్తుల అపార్ట్మెంట్జెరూసలేం: కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వస్తోన్న పాలస్తీనా-గాజా మధ్య దాడులు, ప్రతిదాడులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జనావాసాలను లక్ష్యంగా చే… Read More
నో అడ్మిషన్స్ .. ఏపీ, తెలంగాణాలలో ఆస్పత్రుల వద్ద కరోనా బాధితులకు ఎంత కష్టమో!!కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది .భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులను సృష్టిస్తోంది.ఇక ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ఆసుపత్రుల్లో పరిస్థి… Read More
ఆల్ టైమ్ రికార్డ్: పలు పట్టణాల్లో రూ.100 ప్లస్: లిస్ట్ ఇదే: 9 రోజుల్లో ఏడుసార్లు మోతన్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ ఆకాశానికి ఎగబాకాయి. ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పాయి. వరుసగా మూడోరోజు కూడా చమురు సంస్థలు.. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేశాయ… Read More
0 comments:
Post a Comment