తెలంగాణలో మరో పోలీస్ కరోనా సోకి మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్లోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(జూన్ 22) మృతి చెందాడు. దీంతో పోలీస్ శాఖలో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 3కి చేరింది. మే 21న కానిస్టేబుల్ యాదగిరి,జూన్ 16న హోంగార్డ్ అశోక్ కరోనాతో మృతి చెందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fRkq9B
తెలంగాణలో కరోనాతో మరో పోలీస్ మృతి... ప్రభుత్వంపై భగ్గుమన్న బండి సంజయ్...
Related Posts:
పాక్ స్టార్ హోటల్లో నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ సైన్యంగ్వదార్ (పాకిస్తాన్): పాకిస్తాన్లోని ఓ స్టార్హోటల్లోకి చొరబడి దాడులు చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఆదేశ భద్రతాదళాలు మట్టుబెట్టాయి. గ్వదార్లో ఉన్న ఈ ఫ… Read More
లోక్సభ ఎన్నికలు 2019: దేశవ్యాప్తంగా 59 లోక్సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6 విడత పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్… Read More
భాగ్యనగరంలో చిరుజల్లులు : భానుడి భగభగలతో కాస్త ఉపశమనంహైదరాబాద్ : భానుడి భగ భగలతో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు తేలికపాటి జల్లులతో కాస్త ఉపశమనం కలిగింది. సిటీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షా… Read More
పాక్ తొలి ప్రధాని భారత తొలి ప్రధానిగా ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదు: బీజేపీ నేతమధ్యప్రదేశ్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతల మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని రత్లం ఝాబువా లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న బీ… Read More
రాజస్థాన్ ఇష్యూపై ఏమంటారు, అవార్డు వాపసీకి మోదీ సూటి ప్రశ్నఘజిపూర్ : ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకొన్న నేపథ్యంలో అధినేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధాని మోదీ తాజాగా విపక్ష కాంగ్రెస్పై ఒంటికాలిపై లే… Read More
0 comments:
Post a Comment