తెలంగాణలో మరో పోలీస్ కరోనా సోకి మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్లోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(జూన్ 22) మృతి చెందాడు. దీంతో పోలీస్ శాఖలో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 3కి చేరింది. మే 21న కానిస్టేబుల్ యాదగిరి,జూన్ 16న హోంగార్డ్ అశోక్ కరోనాతో మృతి చెందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fRkq9B
తెలంగాణలో కరోనాతో మరో పోలీస్ మృతి... ప్రభుత్వంపై భగ్గుమన్న బండి సంజయ్...
Related Posts:
ఎంపీల మూకుమ్మడి రాజీనామా..!? మోదీకి వ్యతిరేకంగా ఐక్యత చాటేందుకు : అర్దరాత్రి సంచలనం..!ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల చివరి రోజున సంచలన నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. మోదీకి వ్యతిరే కం గా ప్రతిపక్షాలు మూకుమ్మడి రాజీనామాలకు… Read More
'జగన్! మనం అలా కాదబ్బా.. బెంగళూరులో కూర్చొని, ముఖ్యమంత్రి పదవి అంటే తమాషానా?'అమరావతి: ముఖ్యమంత్రి పదవి అంటే ఏమైనా తమాషానా, వైసీపీ అధినేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న లెక్క ప్రకారం ఆయన ర… Read More
మా పార్టీలోనే దొంగలు .. టీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యేల షాకింగ్ కామెంట్స్టిఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షాల అవసరం లేకుండా పోయింది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. టిఆర్ఎస్ పార్టీ లోనే దొంగలు ఉన్న… Read More
ఎన్నికల ముందు : ఏపి క్యాబినెట్ కీలక భేటీ : అన్నదాతా సుఖీభవ కు ఆమోదం..!ఏపిలో దాదాపుగా ఈ విడత చివరి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. 14న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్.. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుంది. … Read More
ఢిల్లీకి ఏమైంది?.. వరుస అగ్నిప్రమాదాలతో కలవరంఢిల్లీ : ఢిల్లీకి ఏమైంది? వరుస అగ్నిప్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల లోపమా? ప్రజల నిర్లక్ష్యమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికినా.. బాధ్యులపై … Read More
0 comments:
Post a Comment