Thursday, March 7, 2019

కశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలు

శ్రీనగర్ : పాకిస్థాన్ లో వైమానిక దాడుదల తర్వాత సరిహద్దులో పాక్ మూకలు రెచ్చిపోతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. పాకిస్థాన్ చేస్తున్న దాడులను భారత భద్రతాదళం ధీటుగా తిప్పికొడుతోంది. ఉగ్రవాది హతంకశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారాలోని క్రల్ గండ్ ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతాదళాలు, పాకిస్థాన్ మూకలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ERLCFA

0 comments:

Post a Comment