ఢిల్లీ : కార్మికులకు శుభవార్త. కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజు కనీస సగటు వేతనం 176 రూపాయలు ఉండగా.. గరిష్ఠంగా 447 రూపాయలకు చేరనుంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఇది వర్తించనుంది. దేశ స్థాయిలో కనీస వేతనాల అమలు కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు.. కేంద్రం త్వరలో గ్రీన్ సిగ్నల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VGRgQu
కార్మికులకు శుభవార్త.. నెల సంపాదన 5 వేలా.. ఇకపై 10 వేలు రానుంది..!
Related Posts:
చెన్నై ఆస్పత్రిలో దారుణం .. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో వెంటిలేటర్ పై ఉన్న ఐదుగురు రోగులు మృతితమిళనాడులోని మధురై ఆసుపత్రిలో దారుణం జరిగింది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. మదురైలో … Read More
విందు కాదది విషం.. ఫుడ్ పాయిజనింగ్తో ముగ్గురు చిన్నారుల మృతి..నార్నూర్ : పెళ్లి సందడితో అప్పటి వరకు కళకళలాడిన ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. వివాహానికి వచ్చిన బంధువుల ముచ్చట్లు, నవ్వులతో సందడిగా ఉన్… Read More
డిబేట్ : మహర్షి సినిమా పేరుతో మహా దోపిడీపై మీ కామెంట్..?రిలీజ్ కన్నా ముందే కొన్ని కారణాలతో సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. ఏ సినిమాకు లేనంతగా మహేష్ బాబు మహర్షి సినిమాకు… Read More
హెచ్ఎంటీ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలహిందుస్తాన్ మెషీన్స్ అండ్ టూల్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జాయింట్ జనరల్ మేనేజర్, రీజియనల్ మేనేజ… Read More
క్యాన్ ఫిన్ హోమ్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలక్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఆఫీసర్స్ మరియు సీనియర్ మేనేజర్ పోస్టులను భర… Read More
0 comments:
Post a Comment