వరంగల్ : పాట్నా ఎక్స్ప్రెస్లో ప్రయాణీకులు దారి తప్పారు. మహిళా టికెట్ ఇన్స్పెక్టర్ పై అనుచితంగా ప్రవర్తించారు. రైల్లో నుంచి ఆమెను తోసివేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కాజీపేట జంక్షన్ లో జరిగింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ధానాపూర్ వెళ్లాళ్సిన పాట్నా ఎక్స్ప్రెస్ లో.. స్లీపర్ క్లాస్ 1 బోగిలో టికెట్లు తనిఖీ చేశారు ట్రావెలింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VIWQCa
రైల్వే మహిళా టికెట్ ఇన్స్పెక్టర్ పై దాడి.. ట్రైన్ నుంచి..!
Related Posts:
ఎన్నికల శుభకార్యం .. ఓటు వెయ్యాలని ఆహ్వానపత్రిక ..శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ క్రియేటివిటీఏపీలో పోలింగ్ ప్రారంభమైంది . ప్రతి జిల్లాలోనూ పోలింగ్ పర్సంజేట్ పెంచటం కోసం అధికారులు చాలా ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ వినూ… Read More
తొలిదశలో అదృష్టం పరీక్షించుకుంటున్న అగ్రనేతలు వీరేసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు నేతల … Read More
ఇదీ పరిస్థితి: ఓట్ల పండగ కోసం తరలిన జనం: కిటకిటలాడిన బస్సులుఅమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ కోసం ప్రజలు సిద్ధమయ్యారు. వివిధ నగరాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వస్థల… Read More
దేశవ్యాప్తంగా ప్రారంభమైన తొలివిడత పోలింగ్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్… Read More
దివ్యంగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణఅమరావతి: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోనించుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల … Read More
0 comments:
Post a Comment