Thursday, March 7, 2019

రైల్వే మహిళా టికెట్ ఇన్‌స్పెక్టర్‌ పై దాడి.. ట్రైన్ నుంచి..!

వరంగల్ : పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణీకులు దారి తప్పారు. మహిళా టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ పై అనుచితంగా ప్రవర్తించారు. రైల్లో నుంచి ఆమెను తోసివేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కాజీపేట జంక్షన్ లో జరిగింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ధానాపూర్ వెళ్లాళ్సిన పాట్నా ఎక్స్‌ప్రెస్‌ లో.. స్లీపర్ క్లాస్ 1 బోగిలో టికెట్లు తనిఖీ చేశారు ట్రావెలింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VIWQCa

Related Posts:

0 comments:

Post a Comment