Monday, June 22, 2020

వీడిన పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం డెత్ మిస్టరీ....

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబం మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమె కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కరీంనగర్ పోలీసులు తేల్చారు. గతంలో సత్యనారాయణ రెడ్డి ఎరువుల దుకాణంలో దొరికిన ఓ లేఖ ఆధారంగానే ఈ నిర్దారణకు వచ్చినట్టు సీపీ కమల్ హాసన్ రెడ్డి వెల్లడించారు. లెటర్‌లోని హ్యాండ్ రైటింగ్,ఇతర పుస్తకాల్లో హ్యాండ్ రైంటింగ్.. రెండూ ఒకటేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4VzHK

Related Posts:

0 comments:

Post a Comment