పాట్నా: బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న లక్షలాది మంది వలస కార్మికులు 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లేదా హోం క్వారంటైన్లో ఉంచుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ 14 రోజుల అనంతరం వారిని వారి సొంత గ్రామాలకు పంపిస్తోంది. తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eFgGaT
Tuesday, June 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment