Tuesday, June 9, 2020

కరోనాపై ‘మండే’ ఎఫెక్ట్: దేశంలో ఒక్కసారిగా తగ్గిన పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో సోమవారం ఒక్కసారిగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇందుకు గల కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా నిన్న గణనీయంగా కొత్త కేసుల నమోదు తగ్గిపోయింది. ఆదివారం చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న ‘మే’, నిపుణుల సూచనిలివే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hadmGC

Related Posts:

0 comments:

Post a Comment