Friday, January 8, 2021

ఏపీలో కరోనా: అత్యల్ప స్థాయికి మరణాలు -కొత్తగా 319 కేసులు, ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. కొత్త కేసులు స్వల్పంగా పెరిగినప్పటికీ వైరస్ బారినపడి చనిపోతోన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు డిశ్చార్జీలు పెరగడం, యాక్టివ్ కేసులు తగ్గుతుండటం శుభపరిణామం. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nrAS42

0 comments:

Post a Comment