లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ డాల్ఫిన్ను కొందరు దుండగులు కర్రలు, రాడ్లతో కిరాతకంగా కొట్టి చంపారు. ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన డిసెంబర్ 31న జరిగిందని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టినట్లు పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nvpbsR
అమానవీయం: డాల్ఫిన్ను అత్యంత కిరాతకంగా చంపేశారు
Related Posts:
జేసీ నోటిదురుసు చంద్రబాబును ఇరుకున పెడుతోందా ? ఆ రెండు ఎన్నికలు రద్దుచేయాలన్న సీపీఐహైదరాబాద్ : వివాదాలకు కేంద్రబిందువు, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడిన సంచలనమే. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసాయో లేదో ఓటర… Read More
వినియోగదారుల ఇష్టమే ఫైనల్..! కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్ఢిల్లీ : కేబుల్ టీవి, డీటీహెచ్ ఆపరేటర్లపై మరోసారి ఫైరయింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇటీవలి కాలంలో కొత్తగా అమల్లోకి వచ్చిన రూల్స్ అండ్ … Read More
గోమూత్రం తీసుకోవడంతోనే నా క్యాన్సర్ నయమైంది: సాధ్వీ ప్రగ్యాభోపాల్: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే సన్యాసిని సాధ్వీ ప్రగ్యా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హెడ్లైన్స్లో నిలిచారు. కొంత గోపం… Read More
లోక్సభ ఎన్నికలు 2019: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూలైన్లలో ని… Read More
అక్కడి నుంచే గౌతం గంభీర్ పోటీ...న్యూ ఢిల్లీ సీటు మీనాక్షి లేఖికి ఇచ్చిన బీజేపీఢిల్లీ: బీజేపీ తీర్థం పుచ్చుకున్న నెలరోజుల్లోనే ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్కు కమలం పార్టీ తూర్పు ఢిల్లీ లోక్సభ టికెట్ కేటాయించింది. డిసెంబర్ 2018లో… Read More
0 comments:
Post a Comment