లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ డాల్ఫిన్ను కొందరు దుండగులు కర్రలు, రాడ్లతో కిరాతకంగా కొట్టి చంపారు. ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన డిసెంబర్ 31న జరిగిందని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టినట్లు పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nvpbsR
అమానవీయం: డాల్ఫిన్ను అత్యంత కిరాతకంగా చంపేశారు
Related Posts:
చవన్ప్రాష్, ఆయుర్వేదంతో కరోనా మాయం-కోవిడ్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్-విమర్శల వెల్లువదేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో లెక్కకుమిక్కిలిగా నమోదవుతున్న కేసులతో లాక్డౌన్ పరిస్దితులు పునరావృతం అయ్యేలా… Read More
మళ్లీ కరోనా బారినపడ్డ నిర్మాత బండ్ల గణేశ్... ఐసీయూలో చికిత్స...ప్రముఖ టాలీవుడ్ నిర్మాత,హాస్య నటుడు బండ్ల గణేశ్ మరోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. వకీల్ సాబ్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు హాజరైన మరుసటిరోజు నుంచే ఆయన … Read More
మహారాష్ట్రలో భయంకరంగా కోవిడ్.. 'ఆస్పత్రిలో చేర్చుకోండి.. లేదా చంపేయండి' ఓ కోవిడ్ పేషెంట్ కుమారుడి ఆవేదన...మహారాష్ట్రలో కరోనా పరిస్థితులు అత్యంత భయంగొల్పేలా కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఆస్పత్రులపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. వందల స… Read More
corona cases india : ఒక్కరోజే 1.84 లక్షలకు పైగా కేసులు, 1,027 మరణాలతో కరోనా కల్లోలం, ప్రమాదంలో దేశం !!భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులను కలిగిస్తోంది. మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాలలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. భారతదేశంలో కరోనా కేసులు రోజ… Read More
టీడీపీ కొత్త నినాదం ఇదీ: బయటపెట్టిన సాయిరెడ్డి, అంబటి: ఎన్టీఆర్-చంద్రబాబు జమానాలో ఇలాతిరుపతి: తిరుపతి లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ముంగిట్లో తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజ… Read More
0 comments:
Post a Comment