లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ డాల్ఫిన్ను కొందరు దుండగులు కర్రలు, రాడ్లతో కిరాతకంగా కొట్టి చంపారు. ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన డిసెంబర్ 31న జరిగిందని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టినట్లు పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nvpbsR
అమానవీయం: డాల్ఫిన్ను అత్యంత కిరాతకంగా చంపేశారు
Related Posts:
నమ్ముకున్నందుకు పంగనామాలు పెడతారా?: సొంత పార్టీ ఎమ్మెల్యేపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంకడప: గ్రామ వలంటీర్ల నియామకానికి సంబంధించిన వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతోందా? గ్రామ వలంటీర్ల పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు నిజ… Read More
28 కోట్ల లాటరీ.. నిజామాబాద్ వాసికి గల్ఫ్ జాక్పాట్..!నిజామాబాద్ : గల్ఫ్ కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయినవారిని అందర్నీ వదిలేసి.. ఏడు సముద్రాలు దాటేసి.. జీవనపోరాటంలో అష్టకష్టాలు పడుతుంటారు. దూరపు … Read More
వైవీ సుబ్బారెడ్డి చుట్టూ మరో వివాదం..!! శ్రీవారి ప్రసాదానికి అపచారం.. అతని పాదాల వద్ద?తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుదురుగా ఉండనిచ… Read More
Big Boss 3: పవన్ పరువు తీస్తుందా ఆ అమ్మాయి? గతంలో జరిగిందేంటీ..ఇప్పుడేంటీ?హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. వెండితెర మీద కనిపించి సుమారు మూడేళ్లవుతోంది. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. జనసేన పార్టీని స్థాపించి,… Read More
కశ్మీర్ కల్లోలంపై కేంద్రం క్లారిటీ.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..!ఢిల్లీ : ఇంటిలిజెన్స్ బ్యూరో సూచన మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. అమర్నాథ యాత్రకు వచ్చ… Read More
0 comments:
Post a Comment