ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక సుస్ధిర ప్రభుత్వం నడుపుతున్న వైఎస్ జగన్.. త్వరలో కేబినెట్ లో మార్పులు చేర్పులకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మండలి రద్దు నిర్ణయంతో మాజీలుగా మారనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపనుండటంతో వారి స్ధానాల్లో మరో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. మరికొందరు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా ఉండే అవకాశముంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cPhbxH
Tuesday, June 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment