ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక సుస్ధిర ప్రభుత్వం నడుపుతున్న వైఎస్ జగన్.. త్వరలో కేబినెట్ లో మార్పులు చేర్పులకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మండలి రద్దు నిర్ణయంతో మాజీలుగా మారనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపనుండటంతో వారి స్ధానాల్లో మరో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. మరికొందరు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా ఉండే అవకాశముంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cPhbxH
రాజ్యసభ ఎన్నికల తర్వాత జగన్ కేబినెట్ విస్తరణ- నాలుగైదు మార్పులు- డిప్యూటీగా కన్నబాబు..?
Related Posts:
ఫేస్ బుక్ తీరుపై ఆందోళన - బీజేపీతో లింకుల మాటేంటి? - ఎండీని ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీఅధికార బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ సంస్థ వ్యవహరిస్తుననదని... రాజకీ, ఆర్థిక ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వ… Read More
కీసర తహసీల్దార్ నాగరాజు బ్యాంక్ లాకర్లో ఒకటిన్నర కిలోల బంగారం: సీజ్హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజుకు చెందిన అక్రమాస్తులు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. తాజాగా, అతని బ్యాంక్ లాకర్ను ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు.… Read More
అది ప్రమాదం కాదు మాక్ డ్రిల్ - శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో తాజా ఘటనపై జెన్కో సీఎండీ వివరణశ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి ప్రమాదం జరిగిందంటూ ప్రసారమైన వార్తలపై జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. స… Read More
సింగరేణి బొగ్గు గనిలో పేలుడు: ఐదుగురికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమంమంచిర్యాల: జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే 5బీ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. గనిలో బొగ్గును వెలికితీసేందుకు పలుచోట్ల పేలుడు పదార్థాలు … Read More
అచ్చెన్నాయుడు, రవీంద్రకు చంద్రబాబు పరామర్శ: తప్పులు నిలదీస్తేనే తప్పుడు కేసులు..మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వారిద్దరూ ఇటీవలే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి … Read More
0 comments:
Post a Comment