హైదరాబాద్ : మాయదారి మైసమ్మో మైసమ్మా.. నేను మైసారం పోతానే మైసమ్మా..అంటూ బోనాల పర్వదినం సందర్బంగా వినిపించే ఆ పాట తెలంగాణ ప్రజానికాన్ని ఉర్రూతలూగిస్తుంది. బోనాల పండుగ నిర్వహించుకుంటున్నారనడానికి ఆ పాటే నిదర్శనం. తెలంగాణలో కులమతాలకతీతంగా అందరూ భక్తి ప్రపత్తులతోనే కాకుండా ఉత్సాహంగా బోనాల పండుగను జరుపుకుంటారు. భాగ్య నగరంలో నెలరోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే సంబురాలకు ఎంతో విశిష్టత కూడా ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hd12W5
మాయదారి మైసమ్మో మైసమ్మా.!నీకు బోనం ఎత్తాల వద్దా చెప్పమ్మో.!ఈ సారి బోనాలు లేనట్టే.!!
Related Posts:
ఆమె కల నిజమైంది : 48 ఏళ్ల తర్వాత రాజమ్మను కలిసిన రాహుల్...వయనాడ్ : కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ మహిళకు సర్ప్రైజ్ ఇచ్చారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత వయనాడ్లో నివాసముంటున్న ప… Read More
అందుకే కేబినెట్లో చేరలేదు.. అయినా మోడీ వెంటే ఉంటామన్న నితీశ్..ఢిల్లీ : నరేంద్ర మోడీ 2.0 కేబినెట్లో చేరకపోవడంపై బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి స్పందించారు. నామమాత్రపు ప్రాతినిధ్యం ఇష్టం లేకనే మోడీ… Read More
ఏపీ కేబినెట్ తొలి మీటింగ్ రేపే.. మహిళలు , ఉద్యోగులు , రైతులే ప్రధాన అజెండా!అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 25 మందితో మంత్రిమండలి ఏర్పాటు చేసిన సీఎం జగన్ సోమవారం తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించను… Read More
నన్ను పెళ్లి చేసుకో అని యోగి మార్ఫింగ్ వీడియో ట్వీట్ : నిందితుడి అరెస్ట్లక్నో/ న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోనో ఉంటే చాలు రెచ్చిపోతున్నారు. తమ భావజాలాన్ని ఇతరులపైకి రుద్ది … Read More
ఓడించారుగా .. నా డబ్బులు నాకిచ్చేయండి : నగదు వసూల్ చేస్తున్న కాంగ్రెస్ నేతమంచిర్యాల : ఓటు .. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం. తమ నేతను ప్రజలు ఎన్నుకునే ప్రక్రియ. తమ సాధక బాదకాలను పరిష్కరించే నేతను ఓటర్లు పట్టం కడతారు. కానీ పరిస్థి… Read More
0 comments:
Post a Comment