Sunday, June 7, 2020

భారత్ - చైనా యుద్ధంపై ఫుల్ క్లారిటీ.. చర్చలపై తొలి అధికారిక ప్రకటన.. జరగబోయేది ఇదేనంటూ..

అటువైపు యుద్ధ విమానాల చక్కర్లు.. ఇటువైపు శతఘ్నుల కదలికలు.. రెండువైపులా భారీ ఎత్తున సైనిక బలగాల మోహరింపు.. కరోనా తర్వాత ప్రపంచ రాజకీయాలు మారిపోవడం.. ఇంటా బయటా జిన్ పింగ్ పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విమర్శలకు సమాధానంగా చైనా యుద్ధతంత్రాన్ని ఎంచుకుందని.. ఇండియాతో సరిహద్దు స్థాయిలో సుదీర్ఘ పోరుకు సిద్ధపడిందంటూ వచ్చిన వార్తలు కలకలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XG3NYA

Related Posts:

0 comments:

Post a Comment